#Health
1 articles
శబరిమల యాత్రికులకు కీలక హెచ్చరిక: మెదడు వాపు వ్యాధిపై కేరళ ప్రభుత్వ మార్గదర్శకాలు
శబరిమల యాత్రికులకు కీలక హెచ్చరిక: మెదడు వాపు వ్యాధిపై కేరళ ప్రభుత్వ మార్గదర్శకాలు

శబరిమల మండల-మకరవిళక్కు సీజన్ అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. వృశ్చిక మాసం ఆరంభంతో ప్రారంభమయ్యే ఈ యాత్రకు భక్తులను సోమవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. అయితే, ఈ ఏడాది కేవలం ఆధ్యాత్మికంగానే కాక, ఆరోగ్య పరంగా కూడా భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.

R24TV November 16, 2025 119 views